రేపు రాహుల్ అమేథీ పర్యటన

రేపు ఆమేథి వెళుతున్నానని గురువారం పార్లమెంటు బయట ఆయన విలేకరులకు తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆమేథిలో రాహుల్గాంధీ తొలి పర్యటన ఇది. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications