చిరుపై సందేహం: టిడిపిలోకి గౌడ్?

కాంగ్రెసును ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయాలని దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో వాదిస్తూ వచ్చారు. అయితే దీనికి చిరంజీవి అంగీకరించలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సమ దూరం పాటించాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారు. అధికార పార్టీని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఒకే గాటన కట్టడం సరి కాదని దేవేందర్ గౌడ్ వాదిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం పార్టీ బలోపేతమవుతుందనే నమ్మకం కూడా లేకుండా పోయింది. దానికి తోడు, అవసరం వస్తే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెసుకు బద్దవ్యతిరేకి అయిన దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలు రుచించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన సొంత గూటికి చేరుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
మూసివేత దిశగా హైదరాబాద్ హోటల్స్.. సంక్షోభం వెనుక కారణమిదే! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications