ముజాహిదీన్ మిలిటెంట్ హతం

Jammu Kashmir
ఉద్ధంపూర్: జమ్మూ కాశ్మీర్ లోని రీసి జిల్లాలో భారత భద్రతా బలగాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ మిలిటెంట్ హతమయ్యాడు. తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు మహోర్ తెహిసీల్ లోని లరద్ ప్రాంతాన్ని సోమవారం ఉదయం చుట్టుముట్టి సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు.

భద్రతా బలగాలు ఎదురు కాల్పులు కొనసాగించాయి. ఈ ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ జిల్లా కమాండర్ అల్తాఫ్ హుస్సేన్ మరణించాడు. మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య చాలా సేపు ఎదురు కాల్పులు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+