వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముజాహిదీన్ మిలిటెంట్ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

Jammu Kashmir
ఉద్ధంపూర్: జమ్మూ కాశ్మీర్ లోని రీసి జిల్లాలో భారత భద్రతా బలగాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ మిలిటెంట్ హతమయ్యాడు. తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు మహోర్ తెహిసీల్ లోని లరద్ ప్రాంతాన్ని సోమవారం ఉదయం చుట్టుముట్టి సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు.

భద్రతా బలగాలు ఎదురు కాల్పులు కొనసాగించాయి. ఈ ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ జిల్లా కమాండర్ అల్తాఫ్ హుస్సేన్ మరణించాడు. మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య చాలా సేపు ఎదురు కాల్పులు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X