సిఎం నిజంగా మిస్సింగే: రోశయ్య

అయితే..హెలికాప్టర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో సురక్షితంగా ల్యాండయినట్లు సమచారం అందిందని, సిఎం సేఫ్ గానే ఉండిఉంటారని రోశయ్య చెప్పారు. కాని..దట్టమైన అడవి..దానికి తోడు కుండపోత వర్షం..హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతాన్ని కనుక్కొవడం కష్టంగా మారిందని ఆయన వెల్లడించారు. చీకటి పడేలోగా సిఎం ఆచూకీ కనుగొనాలని రోశయ్య అధికారులను ఆదేశించారు. అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో సిఎం జాడ కనుగొనమని అధికారులకు రోశయ్య సూచించారు. సిఎం ఆచూకి కోసం నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరుకు భారీ సంఖ్యలో పోలీసుల బలగాలు చేరాయి.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications