సిఎం నిజంగా మిస్సింగే: రోశయ్య

అయితే..హెలికాప్టర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో సురక్షితంగా ల్యాండయినట్లు సమచారం అందిందని, సిఎం సేఫ్ గానే ఉండిఉంటారని రోశయ్య చెప్పారు. కాని..దట్టమైన అడవి..దానికి తోడు కుండపోత వర్షం..హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతాన్ని కనుక్కొవడం కష్టంగా మారిందని ఆయన వెల్లడించారు. చీకటి పడేలోగా సిఎం ఆచూకీ కనుగొనాలని రోశయ్య అధికారులను ఆదేశించారు. అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో సిఎం జాడ కనుగొనమని అధికారులకు రోశయ్య సూచించారు. సిఎం ఆచూకి కోసం నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరుకు భారీ సంఖ్యలో పోలీసుల బలగాలు చేరాయి.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications