వైయస్ కు అద్వానీ నివాళి

మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వైయస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సిపిఎం నాయకుడు బివి రాఘవులు, తదితర పార్టీల నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. వైయస్ భౌతిక కాయం పులివెందులకు తీసుకుని వెళ్లడానికి బేగంపేట విమానాశ్రయానికి చేరుతోంది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాగ్, తదితరులు ఇడుపులపాయకు బయలుదేరుతున్నారు.
వైయస్ కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాదు నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయకు ఎనిమిది హెలికాప్టర్లు వెళ్తున్నాయి. వైయస్ భౌతిక కాయాన్ని ప్రత్యేకమైన శవపేటికలో ఉంచి సైనిక హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి పులివెందులకు తరలిస్తున్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications