సారథి స్టూడియోస్ డైరెక్టర్ హత్య

రాత్రి 9 గంటలకు వాకింగ్ కు వెళ్లిన బాబూరావు 11 గంటలు దాటినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సారథి స్టూడియోస్ వెతికారు. స్టూడియోలో రక్తం మడుగులో పడి ఉన్న బాబూరావును ఆయన కుమారుడు శరత్ చూసి ఇమేజ్ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబూరావు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు దాంతో పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అర్థరాత్రి వరకు స్టూడియో షూటింగులతో రద్దీ ఉంటుంది. అటువంటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కత్తులతో దాడి చేసి పారిపోతుంటే సిబ్బంది చూసే అవకాశం ఉందని, అందువల్ల బాగా తెలిసినవారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు.
More From
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications