సారథి స్టూడియోస్ డైరెక్టర్ హత్య

రాత్రి 9 గంటలకు వాకింగ్ కు వెళ్లిన బాబూరావు 11 గంటలు దాటినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సారథి స్టూడియోస్ వెతికారు. స్టూడియోలో రక్తం మడుగులో పడి ఉన్న బాబూరావును ఆయన కుమారుడు శరత్ చూసి ఇమేజ్ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబూరావు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు దాంతో పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అర్థరాత్రి వరకు స్టూడియో షూటింగులతో రద్దీ ఉంటుంది. అటువంటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కత్తులతో దాడి చేసి పారిపోతుంటే సిబ్బంది చూసే అవకాశం ఉందని, అందువల్ల బాగా తెలిసినవారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications