'గాలి' తిరుగుబాటుకు వైయస్ జగన్ తో లింక్

తమ బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెసు ప్రభుత్వాన్ని కర్ణాటకలో స్థాపించడం ద్వారా కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద జగన్ ప్రతిష్టను పెంచాలని గాలి సోదరులు భావిస్తున్నట్లు ఆ పత్రిక వార్తాకథనం వ్యాఖ్యానించింది. కాంగ్రెసు అధిష్టానంలోని కొందరు పెద్దల సహకారంతోనే గాలి సోదరులు యెడ్యూరప్పపై తిరుగుబాటుకు ఒడిగట్టినట్లు కూడా ఆ పత్రిక రాసింది. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చడానికి పది మంది శాసనసభ్యులు చాలు. గాలి సోదరుల పక్కన 40 మందికిపైగా శాసనసభ్యులున్నారు. వీరంతా గాలి సోదరుల అండదండలతోనే గెలుపొందారు. వీరిలో పది మంది మంత్రులు. బిజెపి దేవెగౌడ నాయకత్వంలోని జెడి (ఎస్) సహకారం తీసుకున్నా మనుగడ సాగించడం కష్టమే. జెడి (ఎస్)కు 26 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెసుకు 76 మంది సభ్యుల బలం ఉంది. గాలి వర్గానికి చెందిన 40 మంది మద్దతిస్తే కర్నాటకలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం సాధ్యం. అయితే శాసనసభ స్పీకర్ ను ముఖ్యమంత్రి పదవికి గాలి సోదరులు ముందుకు తెస్తున్నారు.
-
226 స్థానాల్లో విజయం మాదే: మమతా బెనర్జీ సంచలనం -
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
విజయ్ చుట్టూ వల- నయానో, భయానో -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్!












Click it and Unblock the Notifications