లగడపాటి ముక్కు నేలకు రాయాలి: కెసిఆర్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తమ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల్లో 95 శాతం మంది అభిప్రాయపడ్డారని, ఈ విషయంపై సోమవారం కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ లో తాను తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలిట్ బ్యూరో మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాదులోని లగడపాటి రాజగోపాల్ ఆస్తుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో లగడపాటికి చెందిన ల్యాంకో హిల్స్ పై దాడి జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications