కొండా సురేఖపై టిడిపి నేతల ధ్వజం

సురేఖ వ్యాఖ్యలు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉన్నాయని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే సత్తా లేక సురేఖ తమపై, తమ నాయకుడు చంద్రబాబుపై సురేఖ విమర్శలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సురేఖ భగవంతుడ్ని ఒక్కడ్నే వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ను ఎన్నుకునే బలం లేక సురేఖ తమపై మండిపడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమకేమీ అవసరం లేదని, ప్రజాసమస్యలపై పోరాటమే తమకు ముఖ్యమని మరో తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాంగ్రెసు పార్టీలో యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోందని మరో తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాంగ్రెసును ఇడుపులపాయ కాంగ్రెసుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications