అమితాబ్ కు ఎస్ఎంఎస్ బెదిరింపులు

గురువారం తెల్లవారు జామున అమితాబ్ హజీ అలీ దర్గా సందర్శించారు. ఆ తర్వాత సమీపంలోని దేవాలయానికి వెళ్లారు. ఆయన చిన్నపాటి దర్గాకు కూడా వెళ్లి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించుకున్నారు. బెదిరింపులు వచ్చినప్పటికీ తాను ఆ ఆచారాన్ని మానబోనని ఆయన చెప్పారు. ధైర్యం, పట్టుదల ఉంటే తనను ఆపాలని ఆయన హెచ్చరించారు. దర్గా, ఆలయాలను రెండింటినీ సందర్శించడం వల్ల అలాదీన్ సినిమా విజయం కాదని కూడా ఆ వ్యక్తి హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications