అమితాబ్ కు ఎస్ఎంఎస్ బెదిరింపులు

గురువారం తెల్లవారు జామున అమితాబ్ హజీ అలీ దర్గా సందర్శించారు. ఆ తర్వాత సమీపంలోని దేవాలయానికి వెళ్లారు. ఆయన చిన్నపాటి దర్గాకు కూడా వెళ్లి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించుకున్నారు. బెదిరింపులు వచ్చినప్పటికీ తాను ఆ ఆచారాన్ని మానబోనని ఆయన చెప్పారు. ధైర్యం, పట్టుదల ఉంటే తనను ఆపాలని ఆయన హెచ్చరించారు. దర్గా, ఆలయాలను రెండింటినీ సందర్శించడం వల్ల అలాదీన్ సినిమా విజయం కాదని కూడా ఆ వ్యక్తి హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
More From
-
సమంత "వావ్" వీడియో వైరల్..! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications