వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్ కు ఎస్ఎంఎస్ బెదిరింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

అమితాబ్ బచ్చన్
ముంబై: ఇటు హిందూ దేవాలయాన్ని, అటు దర్గాను సందర్శించడం పట్ల తనను బెదిరిస్తూ ఒక ఆగంతకుడు ఎస్ఎంఎస్ సందేశం పంపినట్లు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. తన బ్లాగ్ లో తన మతపరమైన విషయాల గురించి రాశారు. ఈ సందర్భంగా ఆయన ఈ బెదిరింపు విషయం తెలిపారు. తాను ముస్లిం దర్గాను, హిందూ దేవాలయాన్ని సందర్శిస్తానని, దీనిపై తనను విమర్సిస్తూ తనకు మెసెజ్ వచ్చినట్లు ఆయన చెప్పారు.

గురువారం తెల్లవారు జామున అమితాబ్ హజీ అలీ దర్గా సందర్శించారు. ఆ తర్వాత సమీపంలోని దేవాలయానికి వెళ్లారు. ఆయన చిన్నపాటి దర్గాకు కూడా వెళ్లి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించుకున్నారు. బెదిరింపులు వచ్చినప్పటికీ తాను ఆ ఆచారాన్ని మానబోనని ఆయన చెప్పారు. ధైర్యం, పట్టుదల ఉంటే తనను ఆపాలని ఆయన హెచ్చరించారు. దర్గా, ఆలయాలను రెండింటినీ సందర్శించడం వల్ల అలాదీన్ సినిమా విజయం కాదని కూడా ఆ వ్యక్తి హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X