మైనింగ్ చిక్కుల్లో గాలి జనార్దన్ రెడ్డి

అభయారణ్యంలో ఆయన పెద్ద యెత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఆయన అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నిర్ధారించింది. అది రుజువైతే ఆయనపై భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. విపరీతంగా డబ్బులు సంపాదించిన గాలి సోదరులు బళ్లారి తదితర జిల్లాలో పెద్ద యెత్తున లాబీలను ఏర్పాటు చేసుకుని కాంగ్రెసును బలహీనపరిచారు. కాంగ్రెసుకు కంచుకోట అయిన బళ్లారిలో బిజెపిని నిలబెట్టారు.
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ వ్యాపారాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సంబంధాలున్నాయని ఇక్కడి ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సాధికారిక కమిటీ సిఫార్సుల నేపథ్యంలో వైయస్ రాజశేఖర రెడ్ది, గాలి జనార్దన్ రెడ్డి సంబంధాలపై, అక్రమ తవ్వకాలపై, నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక శనివారం పెద్ద యెత్తున వార్తాకథనాలను ప్రచురించింది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications