ఉత్తరాంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష

శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు, ఖమ్మం జిల్లాలో భద్రాచలం డివిజన్ను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయలన్నారు. వై ఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి భారీ ఎత్తును నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారని, సహజ వనరులు పుష్కలంగా వున్న ఉత్తరాంధ్రపై చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రామారావు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి అభివృద్ధి చేస్తే అప్పుడు ప్రత్యేక తెలంగాణపై తాము అభ్యంతరం చెప్పబోమని అన్నారు.
ప్రజా స్పందన ప్రతినిధి సీఎస్ రావు, తాడి మనోహర్, ఎం.సింహచలం, ఎస్.సుధాకర్, జీవీఎంసీ ఐఎన్టీ యూసీ అధ్యక్షుడు చొక్కా చిన్న అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా సుమారు గంటపాటు దీక్ష చేసిన అనంతరం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కరీంనగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్టు సమా చారం రావడంతో తాను నిరసన దీక్షను విరమించుకున్నట్టు రామారావు ప్రకటించి, శిబిరాన్ని తొలగించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications