మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

తెలంగాణకు మద్దతుగా నిలబడినందుకే పొన్నాల లక్ష్మయ్య తనకు 2004లో టికెట్ రాకుండా చేశారని ఎమ్మెల్సీ రాజలింగం విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య ఆంధ్రా పాలకులకు పిట్టలదొరలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెసు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు టి. రాజయ్య తెలంగాణకు మద్దతు ప్రకటించారు. కాకతీయ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణను బలిపశువును చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమించని రాజకీయ నాయకులకు రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం సాంఘిక బహిష్కరణ విధించాయి. వారికి సేవలందించకూడదని ఆ సంఘాలు నిర్ణయించాయి.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications