తెలంగాణపై కోర్ కమిటీ నిర్ణయం వాయిదా

మంగళవారం ఉదయం నుంచి ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, వీరప్ప మొయిలీలతో కోస్తాంధ్ర, రాయలసీమ పార్లమెంటు సభ్యులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కూడా వారు సమావేశమయ్యారు. హైదరాబాదులో ఉన్న తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ స్థితిలో పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం కసరత్తు చేశారు. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి, ప్రాంతీయ బోర్డుల పునరుద్ధరణ వంటి కొన్ని గ్యారంటీల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గాలని కాంగ్రెసు అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనికి తెలంగాణ పార్లమెంటు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ స్థితిలో కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, వస్తే రేపు ఒక ప్రకటన రావాల్సి వస్తుంది. లేదంటే నిర్ణయం మరింత కాలం వాయిదా పడే అవకాశం ఉంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications