కేంద్రానికి మధు యాష్కీ తీవ్ర హెచ్చరిక

తాము తెలంగాణను విడదీయమంటున్నాం గానీ ప్రజలను కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి తెలంగాణేతరలకు కష్టం, నష్టం ఏదీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడాన్ని రాయలసీమ, ఆంధ్రా ప్రజాప్రతినిధులు మానుకోవాలని ఆయన సూచించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, తేడా వస్తే తమ తడాఖా చూపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఎంపీలంతా ఢిల్లీకి రావాలని తమ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ నుంచి పిలుపు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మునుపెన్నడూ లేనంతగా పోరు ఎగిసిపడుతుందని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications