వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరులో బెడ్ షీట్ తో ఉరేసుకున్న ఖైదీ
గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. తనపై అత్యాచారం చేశాడంటూ జిల్లాకు చెందిన ఒక ఎస్సైపై ఒక మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రాధమిక సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాతే ఆ ఎస్సైపై కేసు నమోదు చేసే అవకాశముంది.
Comments
Story first published: Wednesday, January 20, 2010, 11:16 [IST]