వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సలిజంపై రాష్ట్రాలకు చిదంబరం సూచనలు
కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈ సమావేశం నిర్వహించిన సమయంలో మావోయిస్టుల బంద్ జరుగుతోంది. జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టుల 72 గంటల బంద్ సందర్భంగా బీహార్లోని జముయ్ప్రాంతంలో రైల్వేమార్గాన్ని పేల్చివేయడంతో న్యూఢిల్లీ-హౌరా మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నక్సల్స్ ఏరివేతకు ఉద్దేశించిన నాలుగురాష్ట్రాలు నిర్వహిస్తున్న సంయుక్త ఆపరేషన్లను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు.
Comments
Story first published: Sunday, February 7, 2010, 12:27 [IST]