వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీకృష్ణ కమిటీకి జై ఆంధ్ర నాయకుల వినతి
నీటి వనరులు, ప్రాజెక్టుల వారీ కచ్చితంగా నీటి పంపిణీకి చట్టబద్ధమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో 15లక్షల కొత్త ఐటీ ఆధారిత ఉద్యోగాల ప్రకటన చేసిన మంత్రి వెంకటరెడ్డి అందులో జనాభా ప్రాతిపదికన ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు 22లక్షల ఉద్యోగాలు కల్పించి తీరాలని చలసాని శ్రీనివాస్ అన్నారు.
Comments
Story first published: Sunday, February 7, 2010, 17:22 [IST]