వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీకి జై ఆంధ్ర నాయకుల వినతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chegondi Harirama Jogaiah
హైదరాబాద్‌: శ్రీకృష్ణ కమిటీ కేవలం ప్రాంతాల వారీ ఖర్చుల లెక్కలకే పరిమితం కాకుండా ప్రాంతాల వారీ ప్రజల మనోభావాలు, అవసరాలను ప్రాతిపదికగా తీసుకోవాలని జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. శ్రీకృష్ణకమిటీ ఏర్పాటును హర్షిస్తూ జై ఆంధ్ర ఉద్యమ నాయకులు ఇవాళ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

నీటి వనరులు, ప్రాజెక్టుల వారీ కచ్చితంగా నీటి పంపిణీకి చట్టబద్ధమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో 15లక్షల కొత్త ఐటీ ఆధారిత ఉద్యోగాల ప్రకటన చేసిన మంత్రి వెంకటరెడ్డి అందులో జనాభా ప్రాతిపదికన ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు 22లక్షల ఉద్యోగాలు కల్పించి తీరాలని చలసాని శ్రీనివాస్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X