శ్రీకృష్ణ కమిటీ విధానాలు నచ్చకపోతే వ్యతిరేకమే: యాష్కీ

విధి విధానాలు ఖరారు కానందునే ప్రజల్లో అపోహలు కలిగాయని మధు తెలిపారు. తప్పకుండా కాలపరిమితి ఉంటుందని అయితే తక్కువ వ్యవధి ఉండాలన్నదే తమ అభిమతమని యాష్కీ చెప్పారు. కొందరు కమిటీ సభ్యులు మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సబబుగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications