వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలిజంపై కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి పోరు

By Santaram
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారిన నక్సలిజంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరు చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పిలుపునిచ్చారు. దేశ అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదం, నక్సలిజం, మత ఉద్రిక్తతలు దేశానికి పెద్ద సవాళ్లుగా మారాయని ఆయనన్నారు. వీటితో పాటు దేశ ఆర్థికవ్యవస్థను బలహీనపరిచేవిధంగా నకిలీ కరెన్సీను కూడా కొన్ని విద్రోహశక్తులు దేశంలోకి ప్రవేశపెట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

అంతకు ముందు జమ్మూకాశ్మీర్‌లోని పాకిస్తాన్‌ సరిహద్దులలో చొరబాట్లు పెరిగాయని హోంమంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్గత భద్రతకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్నారు. రాష్ట్రాలు పోలీస్‌ వ్యవస్థ ఆధునీకరణపై దృష్టిపెట్టాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X