సమైక్యవాదలకు మంత్రి బొత్స సవాల్

రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి, విద్యావకాశాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే ప్రత్యేకాంధ్రకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తమకేమీ నష్టం లేదని శ్రీకృష్ణ కమిటీకి తాను చెప్తానని ఆనయ అన్నారు. ఇన్నాళ్లు కండ బలం ఉన్న ప్రాంతాలనే అభివృద్ధి చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications