విజయవాడ-గుంటూరు మధ్య అనేక రైళ్ళు రద్దు
అదేవిధంగా విజయవాడ - హుబ్లీ పాసింజర్, 433/434 విజయవాడ - యశ్వంత్ ఫూర్ ఎక్స్ప్రెస్ ను విజయవాడ - గుంటూరుల మధ్య నిలిపివేస్తున్నారు. గూడూరు - విజయవాడ మధ్య నడిచే బిట్రగుంట పాసింజర్ను, నర్సరావుపేట - విజయవాడ పాసింజర్ ను పాక్షికంగా రద్దు చేస్తున్నామని వివరించారు.
Comments
Story first published: Wednesday, March 3, 2010, 8:06 [IST]