వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిటాల హత్య కేసులో సిబిఐ మెలిక
పరిటాల రవి హత్య కేసులో సిబిఐ 130 మందిని విచారించింది. ఈ కేసులో నిందితుడు జూలకంటి రంగారెడ్డి అలియాస్ మొద్దు శీను జైలులో హత్యకు గురయ్యాతడు. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన హత్యకు గురయ్యారు. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పరిటాల రవి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించారు.
Comments
Story first published: Thursday, March 4, 2010, 16:26 [IST]