రాష్ట్ర ప్రణాళిక రూ. 36, 800 కోట్లు

రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించినందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రణాళికా సంఘానికి కృతజ్ఝతలు తెలిపారు. నిధుల సేకరణ, వినియోగంపై ప్రణాళికా సంఘం కొన్ని సూచనలు చేసిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముసాయిదాలో కోరినట్లు ఆయన తెలిపారు. అహ్లూవాలియాతో భేటీ అనంతరం రోశయ్య కేంద్ర మంత్రి కమల్నాథ్ ను కలిశారు. రాష్ట్రంలోని రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచిస్తానని కమలనాథ్ రోశయ్యకు హామీ ఇచ్చారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications