రాష్ట్ర ప్రణాళిక రూ. 36, 800 కోట్లు

రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించినందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రణాళికా సంఘానికి కృతజ్ఝతలు తెలిపారు. నిధుల సేకరణ, వినియోగంపై ప్రణాళికా సంఘం కొన్ని సూచనలు చేసిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముసాయిదాలో కోరినట్లు ఆయన తెలిపారు. అహ్లూవాలియాతో భేటీ అనంతరం రోశయ్య కేంద్ర మంత్రి కమల్నాథ్ ను కలిశారు. రాష్ట్రంలోని రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచిస్తానని కమలనాథ్ రోశయ్యకు హామీ ఇచ్చారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications