నక్సల్స్ కు ఆయుధాలిస్తున్న ముఠా అరెస్టు

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆయుధ వ్యాపారి సునీల్ కుమార్ తోపాటు మాజీ నక్సలైట్ దేవేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీలో తో మోహనన్న బృందానికి దేవేందర్ ఒప్పందం కుదిర్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి పోలీసులు ఒక ఎకె 47, స్ప్రీంగ్ ఫీల్డ్ రైఫిల్, దేశవాళి పిస్టల్, 676 తూటాలు, 12 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి కండీషన్ లోనే ఉన్నాయని మెదక్ ఎస్పీ సజ్జనార్ చెప్పారు.
ఇదిలా వుంటే, ఖమ్మం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలో ప్రజా ప్రతిఘటనకు చెందిన దళ కమాండర్ మోహనన్న మీద దళ సభ్యుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీని నుంచి మోహనన్న తప్పించుకున్నట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దళ సభ్యుడు పరారైనట్లు తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications