థరూర్ ఉద్వాసన విపక్షాల జయం: బాబు

ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టినా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులపై సర్వీసు టాక్స్ ను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ లపై మన రాష్ట్రంలోనే పన్ను అధికంగా ఉందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన అన్నారు. తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం ఏరేస్తోందని, సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. ధరలను తగ్గించే విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించడం లేదని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications