కరెంట్ చార్జీల పెంపునకు కేబినెట్ ఓకె
వైద్యశాఖలో 1,700 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విజయనగరం జిల్లా మినీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు పది ఎకరాల భూమీని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐఐఐటిలో మూడు వేల సీట్లను తగ్గించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. 2010 - 15 గిరిజన సాధికారత విదానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో కాన్పులో కవలలు పుట్టినవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రివర్గం అర్హత కల్పించింది.
Comments
Story first published: Thursday, April 22, 2010, 14:28 [IST]