ధరలపై పోరు ఆగదు: చంద్రబాబు

అధికార దుర్వినియోగంతో ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వానికి అభిమానం ఉంటే వెంటనే ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లోపల ఉండాల్సినవారు వెలుపల, వెలుపల ఉండాల్సిన వారు లోపల ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. బ్లాక్ మార్కెటీర్లు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆయన అన్నారు. స్మగ్లర్లు బయట ఉన్నారని ఆయన అన్నారు. సిపిఎం కార్యదర్సి బివి రాఘవులు కూడా మాట్లాడారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications