Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధరలపై పోరు ఆగదు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ధరల పెరుగుదలపై తమ పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలపై చేపట్టిన హర్తాళ్ సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాదులోని గోషామహల్ లో మాట్లాడారు. ధరలు తగ్గించే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన అన్నారు. దేశంలో మన రాష్ట్రంలోనే ధరలు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్తాళ్ ను విజయవంతం చేసిన వ్యాపారవేత్తలకు, పార్టీల కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అధికార దుర్వినియోగంతో ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వానికి అభిమానం ఉంటే వెంటనే ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లోపల ఉండాల్సినవారు వెలుపల, వెలుపల ఉండాల్సిన వారు లోపల ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. బ్లాక్ మార్కెటీర్లు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆయన అన్నారు. స్మగ్లర్లు బయట ఉన్నారని ఆయన అన్నారు. సిపిఎం కార్యదర్సి బివి రాఘవులు కూడా మాట్లాడారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+