అధిక ధరలు ప్రభుత్వ అసమర్థతే: ఎర్రం

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడమే తమ కార్యక్రమం ఉద్దేశమన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందరోజుల్లో ధరలను అదుపుచేస్తామని ప్రకటించిందని, అందుకు విరుద్దంగా 200 రెట్లు ధరలు పెరిగాయని ధ్వజమెత్తారు. అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మంగళవారం ప్రవేశపెడుతున్న కోత తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి ఓ గుణపాఠమని అన్నారు.












Click it and Unblock the Notifications