షాక్ తో కుప్పకూలిన కసబ్

కరడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల దోషి అజ్మల్ అమీర్ కసబ్కు మరణశిక్ష విధిస్తూ ఇక్కడి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ స్వాగతించారు. ఈ శిక్ష ద్వారా ముంబై దాడుల బాధితులకు ఊరట కలుగుతుందని ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించిన ఆయన తెలిపారు. కసబ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడని, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించడాని తెలిపారు. పాముకు ఎంతగా పాలు పోసి సాకినా, అది విషమే కక్కుతోందని, అలాగే దుర్జనుడిగా సాయం చేసినా తన నైజాన్ని మరవక పాత విధానమే అవలంబిస్తాడని ఈ సందర్భంగా ఓ ఆర్యోక్తిని ప్రస్తావించారు. కసబ్కు ఉరిశిక్ష పడడం దేశ ప్రజలందరి విజయమని తెలిపారు.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications