మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ జిల్లాలో జంట హత్యలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Medak Dist
మెదక్: మెదక్‌ జిల్లా కొండాపూర్‌ మండలం అనంతసాగర్‌లో జంట హత్యలు చోటుచేసుకున్నారు. తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి హత్యల వరకూ దారితీశాయి. మద్యం మత్తులో ఏసయ్య అనే వ్యక్తిని జైపాల్‌ హతమార్చాడు.

ఈ విషయం తెలుసుకున్న ఏసయ్య బంధువులు జైపాల్‌ ను గొడ్డళ్లతో దాడి చేసి సజీవ దహనం చేశారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలాన్ని సృష్టించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X