హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనున్నంత వరకు రాష్ట్రానికి రక్ష: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: తాను ఉన్నంతవరకు రాష్ట్రం దివాళా తీసే ప్రసక్తి ఉండదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమపథకాల్లో ఎలాంటి మార్పువుండదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పథకాల అమల్లో ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిస్తామన్నారు.

రాష్ట్రంలో 'లైలా' తుపాను తాకిడికి నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం సాయచేస్తుందనే ఆశాభావంత్లో ఉన్నామని తెలిపారు. ఇటీవల సంక్షేమ పథకాలపై కొందరు తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలు మా ప్రణాళిక అని ఇందులో ఏ మార్పు ఉండదు ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X