మావోల మెరుపు దాడి: 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి

జవాన్లు కాల్పుల విరామంలో వేరే మార్గంలో బయటపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నక్సల్స్ అన్ని వైపులా చుట్టుముట్టారు. చీకటి పడటం, పరిసరాలపై నక్సల్స్కు మెరుగైన అవగాహన ఉండటం, నక్సల్స్ బలగాలు 200 మందికి మించి ఉండటం, స్థానికులు కూడా దాడిలో పాల్గొనడంతో నక్సల్స్దే పైచేయి అయ్యింది. నక్సల్స్ వైపు నుంచి ఎంతమంది మరణించిందీ తెలియరాలేదు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్లను నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దర్ని హెలికాప్టర్ల ద్వారా జగదల్పూర్కు, ఆ తర్వాత రాయ్పూర్కు తరలించారు. కొంతమంది ఆచూకీ తెలియలేదు. దాంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications