కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంలో ఎగబడుతున్న జనం

By Santaram
|
Google Oneindia TeluguNews

Jagan
శ్రీకాకుళం: వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా జగన్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో భాగంగా మూడో రోజైన శనివారం పాలకొండ నుంచి ప్రారంభమైంది. సీతంపేట మండలం, గొయిదిలో దివంగిత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడ జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి సీతంపేటకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం జగన్ సీతంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X