వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేవుడు కనిపించలేదని హోంగార్డు ఆత్మహత్య
తన ఆత్మహత్యకు దేవుడే కారణమని అతను ఆ సూసైడ్ నోటులో రాశాడు. హోంగార్డు ఆంజనేయ స్వామి భక్తుడు. గత 30 ఏళ్లుగా ఆంజనేయస్వామిని ప్రత్యక్షం చేసుకోవడానికి దీక్షలు చేస్తున్నాడు. అయితే చివరకు విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామకొండ గట్టు గ్రామానికి శ్రీరాముడు వచ్చాడని, అక్కడి గుట్టపై రామపాదం పడిందని ప్రజలు చెప్పుకుంటారు.
Comments
Story first published: Monday, July 26, 2010, 12:52 [IST]