వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడు కనిపించలేదని హోంగార్డు ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboob Nagar
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ముప్పై ఏళ్లుగా దీక్ష చేస్తున్నా దేవుడు కనిపించలేదని మనస్తాపానికి గురైన ఓ హోం గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం రామకొండ గుట్ట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హోంగార్డు గ్రామం పక్కనే ఉన్న గుట్టపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తన ఆత్మహత్యకు దేవుడే కారణమని అతను ఆ సూసైడ్ నోటులో రాశాడు. హోంగార్డు ఆంజనేయ స్వామి భక్తుడు. గత 30 ఏళ్లుగా ఆంజనేయస్వామిని ప్రత్యక్షం చేసుకోవడానికి దీక్షలు చేస్తున్నాడు. అయితే చివరకు విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామకొండ గట్టు గ్రామానికి శ్రీరాముడు వచ్చాడని, అక్కడి గుట్టపై రామపాదం పడిందని ప్రజలు చెప్పుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X