మోహన్ బాబుతో చిరంజీవికి విభేదాలు లేవట

చలనచిత్ర వజ్రోత్సవాల సందర్భంగా తమ మధ్య విభేదాలు పొడచూపిన మాట వాస్తవమేనని, అయితే తదనంతరం అవి సమసిపోయాయని చెప్పారు. ప్రస్తుతం తమ కుటుంబాలు రాకపోకలు సవ్యంగానే సాగిస్తున్నాయని, విభేదాలకు ఆస్కారంలేదని అంటూ తాను విద్యానికేతన్కు వెళ్ళడాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. ఈ నెల 26న అఖిలపక్షం ప్రధానమంత్రిని కలిసేందుకు వెళుతుందని, బాబ్లీ విషయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా జిల్లాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉపేక్షించబోమని, రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బాబ్లీ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత వుందని ఆయన గుర్తు చేశారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications