ప్రతి ఒక్కరికీ మేలు చేసిన మహానుభావుడు వైయస్: జగన్

ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మంగళవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు చేరుకున్నారు. సంతపేటలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో 263 వైయస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications