శోభారాణి వ్యాఖ్యలపై చిరంజీవి డోంట్ కేర్

బాబ్లీ సమస్యపై ప్రధాని అధ్యక్షతన జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తమను నిరాశపరిచిందని చిరంజీవి అన్నారు. బాబ్లీ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశించామని కానీ తమ ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆ తీర్పును గౌరవించాలనటం ఏం సబబని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పాఠశాలలు, వైద్యశాలలు లేకుండా బార్లు ఏర్పాటుచేయటం సరికాదన్నారు. ప్రభుత్వం మద్యాన్ని పోషిస్తున్న తీరును ప్రజాచైతన్య యాత్రల్లో ఎండగడతామన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications