శోభారాణి వ్యాఖ్యలపై చిరంజీవి డోంట్ కేర్

బాబ్లీ సమస్యపై ప్రధాని అధ్యక్షతన జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తమను నిరాశపరిచిందని చిరంజీవి అన్నారు. బాబ్లీ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశించామని కానీ తమ ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆ తీర్పును గౌరవించాలనటం ఏం సబబని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పాఠశాలలు, వైద్యశాలలు లేకుండా బార్లు ఏర్పాటుచేయటం సరికాదన్నారు. ప్రభుత్వం మద్యాన్ని పోషిస్తున్న తీరును ప్రజాచైతన్య యాత్రల్లో ఎండగడతామన్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications