సత్య సాయిబాబాను నేడు దర్శించుకోనున్న రోశయ్య

* ఉదయం 11.30 గంటలకు ప్రకాశం జిల్లా చీరాల నుంచి హెలీక్యాప్టర్లో బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 1.10 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు.
* పుట్టపర్తిలోనే అధికారులు, అనధికారులతో కాసేపు సమావేశమవుతారు.
* మధ్యాహ్నం 1.25 గంటలకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం సత్యసాయిబాబాను దర్శించుకుంటారు.
* సాయంత్రం 4.30 గంటలకు పుట్టపర్తి నుంచి హెలీక్యాప్టర్ లో బయలుదేరుతారు.
* సాయంత్రం 4.50 గంటలకు పెనుకొండ చేరుకుంటారు.
* పెనుకొండలో అధికారులు, అనధికారులతో కాసేపు సమావేశమవుతారు.
* సాయంత్రం 5.00 నుంచి 6.30 గంటల వరకు శ్రీకృష్ణదేవరాయల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు.
* సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.45 గంటల వరకు పెనుకొండ ప్రభుత్వ అథితి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
* రాత్రి 8.58 గంటలకు పెనుకొండలో రైలులో బయలుదేరుతారు.
* సోమవారం(9న) ఉదయం 5.40 గంటలకు హైదరాబాదుకు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications