సీమాంధ్ర నేతలకు నిరసనగా టిఆర్ ఎస్ రాస్తారోకో
వరంగల్లోని పోచమ్మ మైదానం ప్రాంతంలోనూ తెరాస నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన సీమాంధ్ర నేతలను మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
Comments
Story first published: Sunday, August 8, 2010, 14:12 [IST]