ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా పేలి ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఎల్లమిల్లి గ్రామంలో మంగళవారం బాణసంచా పేలింది. దీపావళికి బాణాసంచాలు తయారు చేయడానికి తెచ్చి పెట్టిన ముడిసరుకు పేలినట్లు అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు.

ప్రమాదంలో రెండు పెంకుటిల్లు నేలమట్టయ్యాయి. మరో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉదయం 11 గంటల వరకు కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X