వైయస్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకుంటాం: నాయని నర్సింహారెడ్డి

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య మూడు సార్లు ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచారని, పైగా తెలంగాణకు చెందినవారని, అంజయ్య విగ్రహం స్థాపించకుండా ఎక్కడో కడప జిల్లాలో పుట్టిన వైయస్సార్ విగ్రహాన్ని నెలకొల్పడం సమంజసం కాదని ఆయన అన్నారు. వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపన ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను కూడగడుతామని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications