వైయస్ తో అనుబంధం, ఆత్మీయత గొప్పది: సిఎం రోశయ్య

వైయస్ మరణం ఊహించలేని పరిణామమని ఆయన అన్నారు. భౌతికంగా మన ముందు లేకపోయినా వైయస్ ఆత్మ మన చుట్టే ఉంటుందని ఆయన అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వైయస్ మనతో ఉంటారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి నిత్యం ప్రజల గురించి ఆలోచించేవారని ఆయన అన్నారు. ఎవరొచ్చి అడిగినా లేదని చెప్పడం వైయస్ చేత కాదని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications