సీమాంధ్ర, తెలంగాణల్లో పోటాపోటీ విద్యాసంస్థల మూసివేత

ఎపిపిఎస్సీ గ్రూప్ -1 పరీక్షను యధావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర జెఎసి విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు సీమాంధ్రలో విద్యార్థులు విద్యాసంస్థల్లో బంద్ పాటిస్తున్నారు. కాగా, రేపు ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఎపిపిఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తోంది. పరీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ శనివారం నుంచే అమలులోకి వచ్చింది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications