గ్రూప్ వన్ పై ముఖ్యమంత్రి రోశయ్యకు మధు యాష్కీ హెచ్చరిక

తెలంగాణ విద్యార్థులతో పాటు తాము రేపటి బంద్ లో పాల్గొంటామని, విద్యార్థులతో పాటు నడుస్తామని ఆయన అన్నారు. తూటాలనైనా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఉద్యమంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. పరీక్ష నిర్వహించాలనుకుంటే పరిణామాలకు మరో విధంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాలనుకోవడం సీమాంధ్ర నేతల కుట్ర మరో కాంగ్రెసు ఎంపి వివేక్ అన్నారు. ఉద్యమంలో పాల్గొనడం వల్ల తమ ప్రాంత విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ కాలేదని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications