ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నలుగురు విద్యార్థుల ఆమరణ దీక్ష

ఇదిలా వుంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గ్రూప్ -1 పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జెఎసి నాయకులు సుమన్, రాజారాం యాదవ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో చర్చించిన తర్వాత గ్రూప్ -1 పరీక్షపై ప్రకటన చేస్తామని సబితా ఇంద్రారెడ్డి వారికి చెప్పారు. గ్రూప్ -1 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఒయు జెఎసి ఈ నెల 5వ తేదీన బంద్ కు పిలుపునిచ్చింది. పరీక్షను యధావిధిగా ఈ నెల 5వ తేదీన నిర్వహించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications