గ్రూప్ వన్ కు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. పలు చోట్ల ఆందోళనలకు దిగారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మూడు వలయాల భద్రతా ఏర్పాట్లు చేసి విద్యార్థులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ముఖ్యమంత్రి కె. రోశయ్య పరీక్ష నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరీక్ష వాయిదాకు గవర్నర్ నరసింహన్ కూడా సానుకూలంగా లేరు. అప్పటికే పరీక్ష నిర్వహించడానికి ఎపిపిఎస్సీ ఏర్పాట్లు చేసింది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications