బయటికొచ్చిన గ్రూప్ వన్ పరీక్ష: ఉస్మానియాలో తీవ్ర ఉద్రిక్తత

ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాదు పిజి కశాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాదులోని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం బిఇడి కాలేజీ సెంటర్ కేంద్రం వద్దకు వచ్చిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలతో విద్యార్థులు ఉస్మానియాలోని ఆర్ట్ర్స్ కళాశాల వద్ద ప్రదర్సిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కూడా పలువురు అభ్యర్థులు పరీక్షను బహిష్కరించారు. తెలంగాణవ్యాప్తంగా అభ్యర్థులు చాలా మంది పరీక్షలను బహిష్కరించారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications