ముఖం చూసి బొట్టు పెడుతున్నారు: జెఎసి నేత కోదండరామ్

తమ ప్రాంత విద్యార్థుల డిమాండ్లపై చర్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా లేదని, ఇది ప్రజాస్వామిక పద్దతి కాదని ఆయన అన్నారు. అది ప్రజాస్వామిక ప్రభుత్వం చేయాల్సిన పని కాదని ఆయన అన్నారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులకు, మంత్రులకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అడిగితే ఇలా వ్యవహరించి ఉండేవారు కారని ఆయన అన్నారు. వివక్షాపూరితమైన పద్ధతి కొనసాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని కోరుతున్నారని, దానిపై కనీసం చర్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అన్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications