వైయస్ జగన్ పై చర్య తీసుకోరా, మొయిలీ మాట నిజమేనా?

శనివారం శనేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవంతో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న మొయిలీ జగన్ గురించి మాట్లాడినట్లు వార్త వచ్చింది. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని మొయిలీ చెప్పారు. జగన్ చర్యను పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లుగా భావించడం లేదని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాలను జగన్ ఏనాడూ ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications